బగ్ ఉన్నట్టు గుర్తిస్తే రూ.25 లక్షలు ఇస్తాం : గూగుల్

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (14:25 IST)
సెక్యూరిటీ పరిశోధకులకు గూగుల్ ఓ సవాల్ విసిరింది. తన ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ‌గూగుల్ ఓఎస్ఎస్‌లో బగ్స్‌ను గుర్తించి చెప్పినవారికి 31,337 డాలర్లు (రూ.25 లక్షల) బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌లో గుర్తించిన ప్రతి లోపానికి ఇంత మొత్తం రాదు. దాని తీవ్రత ఆధారంగా ఇచ్చే మొత్తం 100 డాలర్ల నుంచి 31,337 డాలర్ల వరకు ఉంటుంది. 
 
ఈ కార్యక్రమానికి బంగ్ బౌంటీ పోగ్రామ్ అని గూగుల్ పేరు పెట్టింది. పరిశోధనలకు ప్రోత్సహించినట్టు తెలిపింది. నిబంధనలు జాగ్రత్తగా చదవాలని కోరింది. ఒకవేళ గుర్తించిన లోపం అసాధారణంగా ఉంటే వారితో కలిసి పని చేస్తామని గూగుల్ ప్రకటించింది. 
 
నగదు బహుమానానికి అదనంగా, ప్రజా గుర్తింపు కూడా లభిస్తుందని పేర్కొంది. నగదు బహుమతి గెలుచుకున్న వారు ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తే రెట్టింపు మొత్తాన్ని అందిస్తామని గూగుల్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Eesha Rebha: ఇన్‌స్టాగ్రామ్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Peddi: రామ్ చరణ్ చిత్రం పెద్ది విడుదల వాయిదా వేశారు

Rajasekhar: బుల్లెట్ సునీల్ గా రాజశేఖర్ పవర్ ఫుల్ రీ-స్టార్ట్ గ్లింప్స్ రిలీజ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ ప్రకటన

J. D. Chakravarthy: ప్రచారం కోసం బూతులు మాట్లాడడాన్ని బరాబర్ ఖండిస్తున్నా : జె. డి. చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

తర్వాతి కథనం
Show comments