Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్క్ ఫ్రమ్ హోం : గూగూల్‌కు రూ.7400 కోట్ల ఆదా

Webdunia
ఆదివారం, 2 మే 2021 (12:13 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు అనేక కంపెనీలు వర్క్ ప్రమ్ హోం సౌలభ్యాన్ని కల్పించాయి. ముఖ్యంగా, టెక్ సంస్థలన్నీ ఇదే విధానంతో ముందుకుసాగుతున్నాయి. అలాంటి వాటిలో గూగుల్ సంస్థ ఒకటి. ఈ సంస్థ తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం కల్పించడం వల్ల రూ.7400 కోట్లను ఆదా చేసింది.
 
ఈ మొత్తాన్ని ఉద్యోగులకు ఆహారం, వినోదం వంటి సౌకర్యాలు అందించడానికి ఖర్చుచేస్తూ వచ్చింది. ఇపుడు వర్క్ ఫ్రమ్ హోం కారణంగా ఈ మొత్తం ఆదా అయింది. వర్క్ ఫ్రమ్ హోం కారణంగా తమ ఎంప్లాయిస్ ఇంటి నుంచి పని చేయడంతో ఈ అలవెన్సులు ఇప్పుడు ఉద్యోగులకు ఇవ్వలేదు. కాబట్టి కంపెనీకి ఆ డబ్బు మిగిలింది.
 
అదేసమయంలో కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ట్రెండ్ పెరిగింది. దీనివల్ల ఆయా సంస్థలకు ఉద్యోగుల ఖర్చు భారీగా తగ్గింది. భారతీయ కంపెనీలతో సహా ప్రపంచంలోని అన్ని పెద్ద కంపెనీలు మునుపటి కంటే ఆపరేషనల్ ఫ్రంట్ కోసం తక్కువ ఖర్చు చేయాలి. టెక్నాలజీ దిగ్గజ సంస్థ గూగుల్ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడం వల్ల గత ఏడాదిలో రూ.7,400 కోట్ల మేర ఆదా అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments