Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాన్సమ్ వేర్ సైబర్ అటాక్ ఇంకా ముగియలేదు.. ఏ క్షణంలోనైనా ఆండ్రాయిడ్?

ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన వాన్నకై ఎటాక్ ఇంకా ముగియలేదని.. ఏక్షణంలోనైనా మళ్లీ సైబర్ దాడి జరిగే అవకాశం ఉందని.. ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరక్టర్ సంజయ్ బాహల్ వెల్లడించారు. ఇప్ప

Webdunia
గురువారం, 18 మే 2017 (17:10 IST)
ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన వాన్నకై ఎటాక్ ఇంకా ముగియలేదని.. ఏక్షణంలోనైనా మళ్లీ సైబర్ దాడి జరిగే అవకాశం ఉందని.. ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరక్టర్ సంజయ్ బాహల్ వెల్లడించారు. ఇప్పటికే తొలి అటాక్‌లో ప్రపంచ దేశాల సిస్టమ్స్‌ను హ్యాక్ చేసి.. డేటాను స్తంభింప చేసిన రాన్సమ్ వేరు ఈసారి స్మార్ట్ ఫోన్లను టార్గెట్ చేసే అవకాశం ఉందని సంజయ్ హెచ్చరించారు.
 
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే పలు డెస్క్ టాప్, ల్యాప్ టాప్‌లను పని చేయకుండా చేసిన రాన్సమ్ దెబ్బకు ఇక స్మార్ట్ ఫోన్లలోని డేటాకు గల్లంతయ్యే అవకాశం ఉందని సంజయ్ అన్నారు. ఆండ్రాయిడ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్ ఫోన్లను సైబర్ హ్యాకర్లు టార్గెట్ చేస్తే.. స్మార్ట్ ఫోన్ యూజర్లకు కష్టాలు మొదలైనట్టేనని.. అందుకే దీనికి సంబంధించిన అలర్ట్‌లను బ్యాంకులు, పవర్, రైల్వే ప్రొవైడర్లకు పంపుతున్నట్లు సంజయ్ చెప్పుకొచ్చారు. ఇందుకోసం స్పెషల్ టీమ్‌ను కూడా నియమించినట్లు సంజయ్ వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments