Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోని నుంచి కొత్త మోడల్స్: 26న 8 ఫోన్లు విడుదల

స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఓ శుభవార్త. చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ జియోని నుంచి కొత్త మోడల్ రానుంది. ఈ నెల 26న 8 కొత్త మోడళ్లను జియోనీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా జియోనీ ఎం7 ప్లస్, జియోన

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (09:09 IST)
స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఓ శుభవార్త. చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ జియోని నుంచి కొత్త మోడల్ రానుంది. ఈ నెల 26న 8 కొత్త మోడళ్లను జియోనీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇందులో భాగంగా జియోనీ ఎం7 ప్లస్, జియోనీ ఎస్ 11, జియోనీ ఎస్ 11, ఎస్ 11ఎస్ , జియోనీ ఎఫ్ 205, జియోనీ ఎఫ్ 6, జియోనీ స్టిల్ 3, జియోనీ ఎం 7 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
ఈ ఫోన్ మోడళ్లలో ఎలాంటి ఫీచర్లు, ధరలు వుంటాయనే అంశంపై సంస్థ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

అయితే ఎస్ 11 మోడల్, 5.99 అంగుళాల డిస్‌ప్లే, 6 జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత మెమొరీ, 16 మెగాపిక్సల్ డ్యూయల్ రియర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments