ఫ్లిఫ్ కార్ట్ కొత్త డీల్స్: స్మార్ట్ ఫోన్లపై మొబైల్ బొనాంజా

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ-కామెర్స్ దిగ్గజం ఫ్లిఫ్ కార్ట్ కొత్త డీల్స్ ప్రకటించింది. ఈ డీల్స్‌ ప్రకారం పలు స్మార్ట్ ఫోన్లపై ధరలను తగ్గించింది. ఇందులో భాగంగా గూగుల్ పిక్సెల్ ధర రూ.20వేలకు పైగా

Webdunia
సోమవారం, 1 జనవరి 2018 (12:15 IST)
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ-కామెర్స్ దిగ్గజం ఫ్లిఫ్ కార్ట్ కొత్త డీల్స్ ప్రకటించింది. ఈ డీల్స్‌ ప్రకారం పలు స్మార్ట్ ఫోన్లపై ధరలను తగ్గించింది. ఇందులో భాగంగా గూగుల్ పిక్సెల్ ధర రూ.20వేలకు పైగా తగ్గింది. ఆకర్షణీయ ఆఫర్లతో కూడిన మొబైల్ బొనాంజాలో కస్టమర్లు స్మార్ట్ ఫోన్లను భారీగా కొనుగోలు చేస్తున్నారు. 
 
క్సియోమీ ఎంఐ ఏ1, గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ ఎల్, మోటో జీ5 ప్లస్, రెడ్ మీ నోట్ 4, లెనోవో కే5 నోట్, శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై ఫ్లిఫ్ కార్ట్ ప్రత్యేక తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా కొనుగోలు చేసిన ఫోన్లకు బై బ్యాక్ గ్యారెంటీతో పాటు రూ.833లను చెల్లించే ఈఎంఐ సౌకర్యం కూడా కల్పించింది. 
 
రూ. 13,999 ధర ఉన్న ఎంఐ ఏ1 ను రూ. 12,999కి అందిస్తామని, రూ. 61 వేల ధర ఉన్న గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ ఎల్ రూ. 39,999కి లభ్యమవుతుందని, హెచ్డీఎఫ్సీ కార్డుపై కొనుగోలు చేస్తే, మరో రూ. 8 వేల రాయితీ లభిస్తుందని ఫ్లిఫ్ కార్ట్ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ లాంటి పర్సన్ మహిళలకు బ్లెస్సింగ్ అనుకోవాలి : రశ్మిక మందన్న

రష్మిక కోసం వచ్చిన మహిళా అభిమాని.. బౌన్సర్ తోసేయడానికి ప్రయత్నిస్తే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments