Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిఫ్ కార్ట్ కొత్త డీల్స్: స్మార్ట్ ఫోన్లపై మొబైల్ బొనాంజా

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ-కామెర్స్ దిగ్గజం ఫ్లిఫ్ కార్ట్ కొత్త డీల్స్ ప్రకటించింది. ఈ డీల్స్‌ ప్రకారం పలు స్మార్ట్ ఫోన్లపై ధరలను తగ్గించింది. ఇందులో భాగంగా గూగుల్ పిక్సెల్ ధర రూ.20వేలకు పైగా

Webdunia
సోమవారం, 1 జనవరి 2018 (12:15 IST)
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ-కామెర్స్ దిగ్గజం ఫ్లిఫ్ కార్ట్ కొత్త డీల్స్ ప్రకటించింది. ఈ డీల్స్‌ ప్రకారం పలు స్మార్ట్ ఫోన్లపై ధరలను తగ్గించింది. ఇందులో భాగంగా గూగుల్ పిక్సెల్ ధర రూ.20వేలకు పైగా తగ్గింది. ఆకర్షణీయ ఆఫర్లతో కూడిన మొబైల్ బొనాంజాలో కస్టమర్లు స్మార్ట్ ఫోన్లను భారీగా కొనుగోలు చేస్తున్నారు. 
 
క్సియోమీ ఎంఐ ఏ1, గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ ఎల్, మోటో జీ5 ప్లస్, రెడ్ మీ నోట్ 4, లెనోవో కే5 నోట్, శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై ఫ్లిఫ్ కార్ట్ ప్రత్యేక తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా కొనుగోలు చేసిన ఫోన్లకు బై బ్యాక్ గ్యారెంటీతో పాటు రూ.833లను చెల్లించే ఈఎంఐ సౌకర్యం కూడా కల్పించింది. 
 
రూ. 13,999 ధర ఉన్న ఎంఐ ఏ1 ను రూ. 12,999కి అందిస్తామని, రూ. 61 వేల ధర ఉన్న గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ ఎల్ రూ. 39,999కి లభ్యమవుతుందని, హెచ్డీఎఫ్సీ కార్డుపై కొనుగోలు చేస్తే, మరో రూ. 8 వేల రాయితీ లభిస్తుందని ఫ్లిఫ్ కార్ట్ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments