Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ కంపెనీ మెటాకు 150 మిలియన్ పౌండ్ల జరిమానా

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (15:09 IST)
ఫేస్‌బుక్ కంపెనీ మెటాకు 150 మిలియన్ పౌండ్లు(రూ.1515కోట్లు) జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది బ్రిటన్ ప్రభుత్వం. అంతేకాదు.. ప్లాట్‌ఫారమ్‌లలో ఒకదానిని విక్రయించాలని Metaని ఆదేశించింది అక్కడి ప్రభుత్వం. 
 
మెటా యానిమేటెడ్ ఇమేజ్ ప్లాట్‌ఫారమ్ Giphyని మే 2020లో 400 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి కొనుగోలు చేసింది ఆ సంస్థ. మెటా తన డిజిటల్ ప్రకటనలపై ఈ డీల్ ప్రభావం గురించి చెప్పలేదు.
 
ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన బ్రిటన్‌కు చెందిన కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (సీఎంఏ) మెటాపై 150 మిలియన్ పౌండ్ల జరిమానా విధించింది.
 
అంతేకాదు Giphyని అమలు చేయడానికి మెటా అన్ని అవసరాలను తీర్చట్లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, ఈ ప్లాట్‌ఫారమ్‌ను విక్రయించాలని అధికార యంత్రాంగం ఆదేశించింది.
 
బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై మెటా కంపెనీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది సరైన నిర్ణయం కాదని కంపెనీ పేర్కొంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments