Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాష్ ఆన్ డెలివ‌రీ సేవ‌లు ర‌ద్దు చేసిన ఈ-మార్కెటింగ్ సంస్థలు

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ-కామర్స్ సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీ సేవలను రద్దు చేశాయి. ఈ నోట్ల ప్రభావం ఈ సంస్థలపై అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (13:08 IST)
దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ-కామర్స్ సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీ సేవలను రద్దు చేశాయి. ఈ నోట్ల ప్రభావం ఈ సంస్థలపై అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
రూ.500, రూ.1000 ర‌ద్దుతో ఆయా సంస్థ‌లు క్యాష్ ఆన్ డెలివ‌రీ సేవ‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఇప్ప‌టికే ఈ కామ‌ర్స్ సంస్థ‌లైన ఫ్లిప్ కార్ట్‌, అమెజాన్‌, స్నాప్ డీల్‌, వంటి సంస్థ‌లు క్యాష్ ఆన్ డెలివ‌రీ సేవ‌ల‌ను ఇప్ప‌టికే ర‌ద్దు చేయ‌గా వినియోగ‌దారులు ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు.
 
అమెజాన్ త‌న సేవ‌ల‌ను ర‌ద్దు చేసుకోగా… ఫ్లిప్ కార్ట్ మాత్రం రూ.2 వేల‌కు మించి ఆర్డ‌ర్లు ఉంటేనే క్యాష్ ఆన్ డెలివ‌రీ స‌దుపాయం క‌ల్పిస్తోంది. అంతేకాదు రూ.500 రూ.1000 తీసుకోరని ఫ్లిప్‌కార్ట్ త‌న వెబ్‌సైట్‌లో మెన్ష‌న్ చేసింది. మ‌రికొన్ని ఈ కామ‌ర్స్ సంస్థ‌లు వినియోగ‌దారులు క్యాష్‌లెస్ ప‌ద్ద‌తుల ద్వారా చెల్లింపులు చేయాల‌ని కోరుతున్నాయి. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments