Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాష్ ఆన్ డెలివ‌రీ సేవ‌లు ర‌ద్దు చేసిన ఈ-మార్కెటింగ్ సంస్థలు

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ-కామర్స్ సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీ సేవలను రద్దు చేశాయి. ఈ నోట్ల ప్రభావం ఈ సంస్థలపై అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (13:08 IST)
దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఈ-కామర్స్ సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీ సేవలను రద్దు చేశాయి. ఈ నోట్ల ప్రభావం ఈ సంస్థలపై అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
రూ.500, రూ.1000 ర‌ద్దుతో ఆయా సంస్థ‌లు క్యాష్ ఆన్ డెలివ‌రీ సేవ‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. ఇప్ప‌టికే ఈ కామ‌ర్స్ సంస్థ‌లైన ఫ్లిప్ కార్ట్‌, అమెజాన్‌, స్నాప్ డీల్‌, వంటి సంస్థ‌లు క్యాష్ ఆన్ డెలివ‌రీ సేవ‌ల‌ను ఇప్ప‌టికే ర‌ద్దు చేయ‌గా వినియోగ‌దారులు ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు.
 
అమెజాన్ త‌న సేవ‌ల‌ను ర‌ద్దు చేసుకోగా… ఫ్లిప్ కార్ట్ మాత్రం రూ.2 వేల‌కు మించి ఆర్డ‌ర్లు ఉంటేనే క్యాష్ ఆన్ డెలివ‌రీ స‌దుపాయం క‌ల్పిస్తోంది. అంతేకాదు రూ.500 రూ.1000 తీసుకోరని ఫ్లిప్‌కార్ట్ త‌న వెబ్‌సైట్‌లో మెన్ష‌న్ చేసింది. మ‌రికొన్ని ఈ కామ‌ర్స్ సంస్థ‌లు వినియోగ‌దారులు క్యాష్‌లెస్ ప‌ద్ద‌తుల ద్వారా చెల్లింపులు చేయాల‌ని కోరుతున్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments