Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫైర్.. టిక్ టాక్ సంగతేంటి?

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (17:02 IST)
చైనా నుంచి ప్రపంచ దేశాలకు పాకిన కరోనా వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. దీంతో చైనాపై ప్రపంచ దేశాలు గుర్రుగా వున్నాయి. వారి ఆహార అలవాట్ల కారణంగానే కరోనా అనే వైరస్ ప్రపంచానికి చుక్కలు చూపిస్తుందని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలోని 200 దేశాలకు పాకి ప్రజలను వేధిస్తోంది. ఇప్పటికే 70 వేల మందికిపై ప్రజలు ఈ వ్యాధికి బలయ్యారు. 
 
ఈ ప్రమాదానికి చైనా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ప్రపంచ దేశాధినేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా చైనాకు వ్యతిరేకంగా అభిప్రాయాలను సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనా ఉత్పత్తులను నిషేధించాలనే వాదన మరోసారి తెరపైకి వస్తోంది. 
 
చైనా యాప్ అయిన టిక్ టాక్‌ను దేశంలో బ్యాన్ చేయాలని కొందరు భారతీయ నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక టిక్ టాక్‌కు ఉన్న కస్టమర్లలో సగం మంది భారతీయులే. ఓ భారత కస్టమర్‌ సగటున 52 నిమిషాలు యాప్‌లో గడుపుతాడని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments