గూగుల్‌కు మరోమారు రూ.1,338 కోట్ల జరిమానా

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (09:51 IST)
ప్రముఖ సెర్చింజన్, టెక్ దిగ్గజం గూగుల్‌కు మరోమారు చుక్కెదురైంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మళ్లీ భారీ అపరాధం వధించింది. తాజాగా రూ.1,338 కోట్ల మేరకు జరిమానా విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్ ఎకో సిస్టమ్ తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తుందన్న కారణంతో సీసీఐ ఈ తరహా చర్య తీసుకుంది. 
 
నిజానికి వారం రోజుల క్రితం రూ.936.44 కోట్ల మేరకు జరిమానా విధించింది. ఈ ఘటన నుంచి తేరుకోకముందే గూగుల్‌పై సీఐఐ మరోమారు కొరఢా ఝుళిపించింది. గూగుల్ ప్లే స్టోర్ పాలసీలకు సంబంధించి పోటీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందంటూ సీసీఐ ఆరోపించింది. పైగా, నిర్దేశిత గడువులోగా తన వైఖరిని మార్చుకోవాలని గూగుల్‌ను సీసీఐ ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments