Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్‌కు మరోమారు రూ.1,338 కోట్ల జరిమానా

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (09:51 IST)
ప్రముఖ సెర్చింజన్, టెక్ దిగ్గజం గూగుల్‌కు మరోమారు చుక్కెదురైంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మళ్లీ భారీ అపరాధం వధించింది. తాజాగా రూ.1,338 కోట్ల మేరకు జరిమానా విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్ ఎకో సిస్టమ్ తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తుందన్న కారణంతో సీసీఐ ఈ తరహా చర్య తీసుకుంది. 
 
నిజానికి వారం రోజుల క్రితం రూ.936.44 కోట్ల మేరకు జరిమానా విధించింది. ఈ ఘటన నుంచి తేరుకోకముందే గూగుల్‌పై సీఐఐ మరోమారు కొరఢా ఝుళిపించింది. గూగుల్ ప్లే స్టోర్ పాలసీలకు సంబంధించి పోటీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందంటూ సీసీఐ ఆరోపించింది. పైగా, నిర్దేశిత గడువులోగా తన వైఖరిని మార్చుకోవాలని గూగుల్‌ను సీసీఐ ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments