మరో 20వేల మంది ఉద్యోగులను తొలగించిన బీఎస్ఎన్ఎల్

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (21:20 IST)
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోతో పోటీ పడలేక ఎయిర్ టెల్, ఐడియా వంటి సంస్థలు తికమకపడుతుంటే.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్.. టెలికాం రంగంలో ఏర్పడిన పోటీని ఎదుర్కోలేక నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక మంది ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించిన బీఎస్ఎన్ఎల్.. తాజాగా మరో 20 వేల మంది ఉద్యోగులకు ఎసరు పెట్టింది. 
 
కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభంతో ఉద్యోగులను తీసేస్తుంది. ఇప్పటికే కొంతమందిని ఉద్యోగాల నుండి తొలగించిన బీఎస్ఎన్ఎల్ మరో 20వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు సిద్ధమౌతోంది. దాంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఆలోచనను విరమించుకోవాలని, కరోనా సంక్షోభ సమయంలో తమను మరిన్ని కష్టాల్లోకి నెట్టొద్దని ఉద్యోగ సంఘాలు వేడుకుంటున్నాయి.
 
ఇప్పటికే ఉద్యోగాల తొలగింపుకు సంబంధించి ఈ నెల 1న బీఎస్ఎన్ఎల్ తన హెచ్ఆర్ డైరెక్టర్ అనుమతితో ఒక ఉత్తర్వు జారీ చేసిందని ఆ సంస్థ ఉద్యోగ సంఘం పేర్కొంది. ఇప్పటికే ఉద్యోగసంఘం 30వేలమంది ఉద్యోగులను తొలగించిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

Prabhas: ఫన్, ఫియర్, ఆల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్

Sudheer: ముగ్గురు నాయికలుతో సుడిగాలి సుధీర్ హీరోగా హైలెస్సో ప్రారంభం

OG Collections: ఓజీ నాలుగు రోజుల కలెక్లన్లు ప్రకటించిన డివివి ఎంటర్ టైన్ మెంట్

Sonakshi Sinha: జటాధర లో సోనాక్షి సిన్హా పై ధన పిశాచి సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

తర్వాతి కథనం
Show comments