Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్ 5జీతో జియోకు షాక్? 2018 మార్చి నెలలో ముహూర్తం..?

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌ త్వరలో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు వార్తలొస్తున్నాయి. 4జీతో రిలయన్స్ జియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. జియోకు చెక్ పెట్టే దిశగా బీఎస్ఎన్ఎల్ 5

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (13:38 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌ త్వరలో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు వార్తలొస్తున్నాయి. 4జీతో రిలయన్స్ జియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. జియోకు చెక్ పెట్టే దిశగా బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

జియో ఉచిత డేటా ఆఫర్‌లో టెలికాం సంస్థలన్నీ తీవ్ర నష్టాన్ని చవిచూసిన తరుణంలో.. బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను అందించే దిశగా సన్నాహాలు మొదలు పెట్టింది. ఇప్పటికే జియో దెబ్బకు టెలికాం సంస్థలన్నీ చౌక ధరకే డేటా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
 
బీఎస్ఎన్ఎల్  కూడా చౌక ధరలో డేటా ఆఫర్లను వినియోగదారులకు అందిస్తోంది. అయితే 3జీ సేవలకే పరిమితమైన బీఎస్ఎన్ఎల్.. ప్రస్తుతం 5జీ సేవలను అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ 5జీ సేవల కోసం నోకియాతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

2018 మార్చి నెలలో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో రిలయన్స్ జియో షాక్‌కు గురైంది. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ 90జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్‌‌ను రూ.429లకే అందించనుంది. రూ.8, రూ.19లకే చౌక కాల్ రేట్లతో కూడిన వౌచర్లను కూడా వినియోగదారులకు అందజేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments