Webdunia - Bharat's app for daily news and videos

Install App

5జీ స్మార్ట్ ఫోనును లాంఛ్ చేయనున్న బీఎస్ఎన్ఎల్

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (14:34 IST)
భారత టెలికాం మార్కెట్‌లో మరో సంచలనానికి ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎస్ఎన్ తెరతీసింది. అతి తక్కువ ధరతో, అందరికీ అందుబాటులో ఉండేలా 5జీ స్మార్ట్ ఫోను మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. సెమీ అర్బన్ ఏరియాల్లో బలంగా ఉన్న బీఎస్ఎన్ఎల్ అక్కడి ఖాతాదారులను లక్ష్యంగాచేసుకుని ఈ స్మార్ట్ ఫోనును తీసుకొచ్చింది. 
 
5జీ రేస్‌లో వెనుకబడిపోయిన బీఎస్ఎన్ఎల్ ఇపుడు ప్రైవేటు కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. త్వరలోనే 4జీ నెట్‌వర్క్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థ ఇపుడు 5జీ ఫోనును అందరికీ దగ్గరికి చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఫోనులోని ఫీచర్లను పరిశీలిస్తే, 
 
6.5 అంగుళాల హెచ్.డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే, ఆక్టాకోర్ 5జీ చిమ్ సెట్, 4జీ లేదా 6జీ ర్యామ్ ఆపర్షన్లు, 64 లేదా 128 జీపీ స్టోరేజ్, 48 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యంతో బ్యాటరీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్లతో వచ్చే ఈ ఫోన్ ధర రూ.10 వేల నుంచి రూ.15 వేల మధ్య ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments