Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bill Gates : త్వరలో భారత్‌లో బిలిగేట్స్ పర్యటన.. మూడేళ్లలో మూడోసారి

సెల్వి
సోమవారం, 17 మార్చి 2025 (09:53 IST)
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ త్వరలో భారత దేశంలో పర్యటించనున్నట్లు ప్రకటించారు. ఈ పర్యటన గత మూడు సంవత్సరాలలో తన మూడవ పర్యటన అంటూ వెల్లడించారు. రెండు దశాబ్దాలకు పైగా భారతదేశంలో గేట్స్ ఫౌండేషన్, దీర్ఘకాలిక కార్యాచరణను హైలైట్ చేస్తూ, ఆయన తన లింక్డ్ఇన్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. 
 
ఈ ఫౌండేషన్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా, ట్రస్టీల బోర్డు మొదటిసారి గ్లోబల్ సౌత్‌లో సమావేశం కానుంది. ఇందుకు భారతదేశం వేదికగా ఎంపిక చేయబడింది.

ఈ కార్యక్రమానికి భారతదేశం సరైన ప్రదేశం అని బిల్ గేట్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా భారత్ సాధించిన విజయాలకు ఆయన మరోసారి ప్రశంసించారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఇంకాదేశం పురోగతిని ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments