మీమ్స్ ఆఫీసర్‌‌గా చేరితే నెలకు రూ.లక్ష జీతం.. స్టాక్ బ్రో ఆఫర్

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (14:44 IST)
మీమ్స్‌కు యువతలో యామా క్రేజ్ ఉంది. ఇప్పటికే రాజకీయ ప్రచారాల్లో, వ్యాపార ప్రకటనల్లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. యువత నాడిని పట్టేసిన ఓ బెంగళూరు కంపెనీ మీమ్స్ చేసేవారికి ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమైంది. తమ సంస్థలో చీఫ్ మీమ్స్ ఆఫీసర్‌‌గా చేరితే నెలకు రూ.లక్ష ఇస్తామని బంపర్ ఆఫర్ ఇస్తూ ప్రకటించింది. 
 
లింక్డ్‌ఇన్‌లో స్టాక్ బ్రో అనే స్టార్టప్ చేసిన ఈ ప్రకటన నెట్టింట వైరల్‌గా మారింది. జెన్‌జెడ్ యువత ప్రస్తుతం కొత్త విషయాలను మీమ్స్ ద్వారా తెలుసుకుంటున్నారని సంస్థ పేర్కొంది. కాబట్టి.. మీమ్స్ నిపుణుడిని చీఫ్ మీమ్స్ ఆఫీసర్‌గా నియమించుకునేందుకు సిద్ధమయ్యామని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments