Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ రంకు మొగుడ్ని చంపేసిన కుమారుడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (14:40 IST)
తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఆ మహిళ కుమారుడు చంపేశాడు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తల్జారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడా జమ్నివర్ తోలాకు చెందిన మదన్ సోరేన్ అనే వ్యక్తి ఆ గ్రామ పెద్ద లఖన్ సోరెన్‌కి పెద్ద. అయితే, మదన్ పని నిమిత్తం అ గ్రామానికి రాగా, ఆయనకు రైలా మరాండి అనే వ్యక్తి భార్య పరిచయమైంది. 
 
ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య ప్రేమ, ఆ తర్వాత అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం గ్రామం మొత్తం తెలిసిపోయింది. అయినప్పటికీ వారు చేస్తున్న పాడుపనిని మాత్రం విరమించుకోలేదు. ఈ క్రమంలో మంగళవారం కూడా మదన్ తన ప్రియురాలి ఇంటికి వచ్చి పడక గదిలో ఏకాంతంగా గడుపుతున్నారు. 
 
ఆ సమయంలో ఆ మహిళ కుమారుడు రాజన్ మరాండీ ఇంటిరాగా, మదన్ సోరేన్‌ - తన తల్లి చేస్తున్న పాడు పనిని కళ్ళారా చూశాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహోద్రుక్తుడైన రాజన్... తన తల్లి ప్రియుడిని కొట్టి చంపేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments