Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేమింగ్ ప్రియుల కోసం... అసుస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (14:46 IST)
Asus
అసుస్ సంస్థ ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అదీ గేమింగ్ ప్రియుల కోసం. అసుస్‌ రిపబ్లిక్‌ ఆప్‌ గేమర్స్‌ (ఆర్వోజీ) ఇటీవల గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆర్వోజీ ఫోన్‌ 3ని విడుదల చేసింది. 
 
ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ సందర్భంగా ఇండియన్‌ యూజర్లు ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ స్పెషల్‌ సేల్‌ ఐదురోజుల పాటు ఉంటుంది. రోగ్‌ ఫోన్‌ 3 విక్రయాలు ఆగస్టు 10 సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది.
 
8GB ర్యామ్‌ +128 GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.. 49,999 కాగా, 8 GB ర్యామ్‌ + 256 GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 57,999గా ఉంది. సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 1,500 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ కూడా కూడా అందిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments