Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఐఫోన్ల విక్రయం డౌన్.. ఆపేయాలనుకుంటున్న యాపిల్

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (12:00 IST)
ప్రముఖ యాపిల్ సంస్థ ఐఫోన్ల విక్రయాన్ని భారత్‌లో నిలిపివేయాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణంగా ఐఫోన్ విక్రయాలు భారత దేశంలో తక్కువగా వుండటమే. ముఖ్యంగా ఐఫోన్ 6 విక్రయాలను భారత్‌లో ఆపేయాలని యాపిల్ నిర్ణయించింది. అంతేగాకుండా 35శాతం కంటే తక్కువ విక్రయాలున్న ఐఫోన్‌లను రిటర్న్ తీసుకునేందుకు యాపిల్ సై అంటోంది. 
 
ఇంకా ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ల బేసిక్‌ల రేట్లు పెరిగే అవకాశాలున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తొలుత ఐఫోన్ కొనాలనుకునే వారి.. ఐఫోన్ 6ను కొనేందుకు ఆసక్తి చూపుతారు. కానీ ఈ ఫోన్ల విక్రయాలను భారత దేశంలో ఆపేశారు. ఇంకా రేట్లు ఎక్కువగా వుండటంతో యాపిల్ ఐఫోన్లపై వినియోగదారులు ఆసక్తి చూపట్లేదని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments