Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఐఫోన్ల విక్రయం డౌన్.. ఆపేయాలనుకుంటున్న యాపిల్

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (12:00 IST)
ప్రముఖ యాపిల్ సంస్థ ఐఫోన్ల విక్రయాన్ని భారత్‌లో నిలిపివేయాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణంగా ఐఫోన్ విక్రయాలు భారత దేశంలో తక్కువగా వుండటమే. ముఖ్యంగా ఐఫోన్ 6 విక్రయాలను భారత్‌లో ఆపేయాలని యాపిల్ నిర్ణయించింది. అంతేగాకుండా 35శాతం కంటే తక్కువ విక్రయాలున్న ఐఫోన్‌లను రిటర్న్ తీసుకునేందుకు యాపిల్ సై అంటోంది. 
 
ఇంకా ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ల బేసిక్‌ల రేట్లు పెరిగే అవకాశాలున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తొలుత ఐఫోన్ కొనాలనుకునే వారి.. ఐఫోన్ 6ను కొనేందుకు ఆసక్తి చూపుతారు. కానీ ఈ ఫోన్ల విక్రయాలను భారత దేశంలో ఆపేశారు. ఇంకా రేట్లు ఎక్కువగా వుండటంతో యాపిల్ ఐఫోన్లపై వినియోగదారులు ఆసక్తి చూపట్లేదని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments