Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభవార్త చెప్పిన యాపిల్ సంస్థ.. ఏంటది?

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (12:19 IST)
లగ్జరీ అండ్ కాస్ట్లీ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ భారతీయ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై తమ సంస్థ తయారు చేసే ఐఫోన్లను భారత్‌లోనే తయారు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా, ఐఫోన్ 14 తయారీని భారత్‌లో ప్రారంభించినట్టు తెలిపింది. 
 
తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో కేంద్రంగా ఉన్న ఫాక్స్‌కాన్ సంస్థతో కలిసి యాపిల్ సంక్థ ఈ ఫోన్లను తయారు చేయనుంది. దీంతో అతి త్వరలోనే మేడ్ ఇన్ ఇండియా ఐపోన్ 14 త్వరలోనే దేశీయంగా అందుబాటులోకి రానున్నాయి. 
 
ఇప్పటివరకు ఐఫోన్ల ధర చాలా ఎక్కువగా ఉంది. ఇపుడు దేశీయంగా తయారుచేయనున్న నేపథ్యంలో ఈ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments