Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభవార్త చెప్పిన యాపిల్ సంస్థ.. ఏంటది?

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (12:19 IST)
లగ్జరీ అండ్ కాస్ట్లీ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ భారతీయ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై తమ సంస్థ తయారు చేసే ఐఫోన్లను భారత్‌లోనే తయారు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా, ఐఫోన్ 14 తయారీని భారత్‌లో ప్రారంభించినట్టు తెలిపింది. 
 
తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో కేంద్రంగా ఉన్న ఫాక్స్‌కాన్ సంస్థతో కలిసి యాపిల్ సంక్థ ఈ ఫోన్లను తయారు చేయనుంది. దీంతో అతి త్వరలోనే మేడ్ ఇన్ ఇండియా ఐపోన్ 14 త్వరలోనే దేశీయంగా అందుబాటులోకి రానున్నాయి. 
 
ఇప్పటివరకు ఐఫోన్ల ధర చాలా ఎక్కువగా ఉంది. ఇపుడు దేశీయంగా తయారుచేయనున్న నేపథ్యంలో ఈ ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments