నిద్రపోతున్నప్పుడు సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టవద్దు.. యాపిల్

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (17:17 IST)
నిద్రపోతున్నప్పుడు సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టవద్దని యాపిల్ వార్నింగ్ ఇచ్చింది. తాజా ప్రకటనలో నిద్రపోతున్న సమయంలో మొబైల్ ఫోన్ ఛార్జ్‌లో ఉంచడం వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయని పేర్కొంది. విద్యుదాఘాతం, మంటలు చెలరేగే అవకాశం ఉన్నందున నిద్రించే సమయంలో మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టవద్దని సూచించారు. 
 
అంతే కాకుండా, మంటతో సహా ప్రమాదాలను నివారించడానికి బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలని యాపిల్ సలహా ఇస్తుంది. యాపిల్ నుండి వచ్చిన ఈ హెచ్చరిక ఆండ్రాయిడ్ ఫోన్‌లను కలిగి ఉన్న వినియోగదారులకు కూడా వర్తిస్తుందని గమనించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ - వెంకటేష్ చిత్రానికి టైటిల్ ఖరారు.. ఏంటంటే...

సినీ నటిని ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఆర్థిక కష్టాలు..

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments