Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రపోతున్నప్పుడు సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టవద్దు.. యాపిల్

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2023 (17:17 IST)
నిద్రపోతున్నప్పుడు సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టవద్దని యాపిల్ వార్నింగ్ ఇచ్చింది. తాజా ప్రకటనలో నిద్రపోతున్న సమయంలో మొబైల్ ఫోన్ ఛార్జ్‌లో ఉంచడం వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయని పేర్కొంది. విద్యుదాఘాతం, మంటలు చెలరేగే అవకాశం ఉన్నందున నిద్రించే సమయంలో మొబైల్‌కు ఛార్జింగ్ పెట్టవద్దని సూచించారు. 
 
అంతే కాకుండా, మంటతో సహా ప్రమాదాలను నివారించడానికి బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలని యాపిల్ సలహా ఇస్తుంది. యాపిల్ నుండి వచ్చిన ఈ హెచ్చరిక ఆండ్రాయిడ్ ఫోన్‌లను కలిగి ఉన్న వినియోగదారులకు కూడా వర్తిస్తుందని గమనించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments