ఒక్క నెలలోనే.. రూ. 8,100 కోట్ల విలువైన ఐఫోన్ల ఉత్పత్తి

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (15:56 IST)
ఒక్క నెలలోనే రూ. 8,100 కోట్ల విలువైన ఐఫోన్లను ఆపిల్ భారత్‌కు ఎగుమతి చేసింది. గత ఏడాది డిసెంబర్‌లో తొలిసారిగా భారత్‌లో ఐఫోన్ ఉత్పత్తి పెరిగింది. ఒక్క భారత్‌లోనే తయారైన ఐఫోన్‌ల విలువ రూ.8,100 కోట్లుగా ఉందని తెలిపింది. 
 
గత నెల రోజుల్లోనే రూ.పదివేల కోట్ల విలువైన సెల్‌ఫోన్లు ఎగుమతి కాగా, అందులో రూ. 8,100 కోట్లు మాత్రమే ఐఫోన్ల ద్వారా ఎగుమతి అయ్యాయి. 
 
2025 నాటికి ప్రపంచంలో వాడే ఐఫోన్‌లలో 25 శాతం భారత్‌లోనే తయారవుతాయని, 2027 నాటికి ప్రపంచంలో వాడే ప్రతి రెండు ఐఫోన్లలో ఒకటి భారత్‌లోనే తయారవుతాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments