Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్ క్రిస్మస్ సేల్.. భారీ డిస్కౌంట్స్.. రూ .22,999కే గెలాక్సీ ఎం 51

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (13:41 IST)
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ మరో భారీ సేల్‌తో ముందుకొచ్చింది. రానున్న క్రిస్మస్ పండుగ నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించడానికి 'అమెజాన్ క్రిస్మస్ సేల్'ను ప్రకటించింది. ఈ సేల్‌ను ఇప్పటికే అమేజాన్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ప్రారంభించింది.
 
సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం డిస్కౌంట్, ల్యాప్‌టాప్‌లపై 30 శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తున్నట్లు అమెజాన్ పేర్కొంది. క్రిస్మస్ సేల్లో భాగంగా స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలతో పాటు మరిన్ని ఉత్పత్తులపై అమేజాన్ డిస్కౌంట్లు అందిస్తోంది.
 
అమెజాన్ క్రిస్మల్ సేల్లో భాగంగా రూ.24,999 విలువ గల సాంసంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్ ఫోన్‌ను రూ .22,999కే కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కింద రూ.10,650 వరకు డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. రూ .13,999 ధర గల షియోమి రెడ్‌మి నోట్ 9ప్రో పాత ధరకే అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్ 4GB RAM, 64GB స్టోరేజ్ స్పేస్తో వస్తుంది. ఎక్చేంజ్ ఆఫర్ కింద రూ.11,650 డిస్కౌంట్ లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments