Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (17:11 IST)
టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇటీవల వోడాఫోన్ సంస్థ రూ.169కి నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌నను ప్రవేశపెట్టింది. దీనికి ధీటుగా ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. 
 
రూ.169 నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఇందులో వినియోగదారులకు రోజుకు 1జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. 
 
రిలయన్స్ జియో కూడా అనేక సరికొత్త ప్లాన్లు ప్రవేశపెడుతున్న విషయం తెల్సిందే. రిలయన్స్ జియో రూ.199 పేరుతో ఓ ప్లాన్‌ అమలు చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments