Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్

Webdunia
ఆదివారం, 23 డిశెంబరు 2018 (17:11 IST)
టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇటీవల వోడాఫోన్ సంస్థ రూ.169కి నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌నను ప్రవేశపెట్టింది. దీనికి ధీటుగా ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. 
 
రూ.169 నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. ఇందులో వినియోగదారులకు రోజుకు 1జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది. 
 
రిలయన్స్ జియో కూడా అనేక సరికొత్త ప్లాన్లు ప్రవేశపెడుతున్న విషయం తెల్సిందే. రిలయన్స్ జియో రూ.199 పేరుతో ఓ ప్లాన్‌ అమలు చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments