Webdunia - Bharat's app for daily news and videos

Install App

కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎయిర్‌టెల్

Webdunia
సోమవారం, 20 మే 2019 (16:56 IST)
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తమ కస్టమర్‌ల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్‌లో రిలయన్స్ జియో దెబ్బతో దాదాపు అన్ని టెలికాం కంపెనీలు మూతపడగా, జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని తమ ఖాతాదారులు చేజారిపోకుండా ఎయిర్‌టెల్ జాగ్రత్త పడుతోంది. ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లపై 1000 జీబీ డేటాను అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
 
ఈ ఆఫర్ గడువు మార్చి 31తోనే ముగిసింది, అయితే కస్టమర్‌ల కోసం దీనిని మరింతకాలం పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ క్రింద ఎయిర్‌టెల్ ఖాతాదారులకు రూ.799 ప్లాన్‌లో 100 జీబీ డేటా లభిస్తుండగా ఇప్పుడు అదనంగా 500 జీబీ డేటాను అదనంగా అందిస్తోంది. 
 
రూ.999 ప్లాన్‌లో 250 జీబీ డేటా లభిస్తుండగా ఇప్పుడు అదనంగా 1000 జీబీ డేటా లభించనుంది. రూ.1,299, రూ.1999 ప్లాన్‌లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ. 999 ఆపై ప్యాక్‌లపై డేటా రోలోవర్ సౌకర్యం కూడా ఉన్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments