Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్...

దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ధర రూ.449. ఈ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌‌ను తీసుకునే కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ

Webdunia
సోమవారం, 28 మే 2018 (17:17 IST)
దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ధర రూ.449. ఈ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌‌ను తీసుకునే కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు కనుక మొత్తం 140 జీబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు.
 
ఇందులో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. ఇక జియోలో ఇదే తరహాలో రూ.448 ప్లాన్ అందుబాటులో ఉండగా ఆ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 2జీబీ డేటా వస్తుంది. మొత్తం 80 రోజుల వాలిడిటీకి 160 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌కు పోటీగానే ఎయిర్‌టెల్ రూ.449 ప్లాన్‌ను ప్రవేశపెట్టడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments