Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబుదాబిలో జియో జెండా.. ముబాదలాకు రూ.9003 కోట్ల షేర్లు

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (13:59 IST)
రిలయన్స్ జియో సంస్థ అబుదాబిలో వ్యాపారాన్ని విస్తరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా అబుదాబికి చెందిన ముబాదలా సంస్థ జియోకు చెందిన వాటాలను కొనుగోలు చేసింది. ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో.. భారీ సంఖ్యలో వినియోగదారులను కలిగివుంది. ఈ సంస్థకు చెందిన కొన్ని వాటాలను అంటే జియోకు చెందిన 9.99% వాటాలు, 5.7 బిలియన్ డాలర్లకు ఫేస్‌బుక్ సంస్థ కొనుగోలు చేసింది. 
 
భారత్ కరెన్సీ విలువ ప్రకారం రూ.43,574 కోట్లు. ఆపై అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ సంస్థ రిలయన్స్ జియోకు చెందిన ఒక శాతం షేర్లను కొనుగోలు చేసింది. దీని విలువ రూ.5,655.75 కోట్లు. ఈ ఒప్పందానికి తర్నాత రిలయన్స్ జియో తన 2.3 శాతం షేర్లను అమెరికా టెక్నాలజీ సంస్థ అయిన విస్టాకు విక్రయించింది. దీని విలువ రూ.11,367 కోట్లు. తద్వారా జియో సంస్థ రూ.60596.37 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 
 
ప్రస్తుతం అబుదాబికి చెందిన ప్రముఖ సంస్థ ముబాదాలా కూడా జియో వాటాలను కొనుగోలు చేసింది. జియోకు చెందిన 1.85శాతానికి చెందిన వాటాలను రూ.9003 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా జియోకు చెందిన 18.97 శాతానికి చెందిన షేర్లను ఆరు అతిపెద్ద కంపెనీలు కొనుగోలు చేయడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

తండేల్‌ ఫుటేజ్ కు అనుమతినిచ్చిన బన్సూరి స్వరాజ్‌కు ధన్యవాదాలు తెలిపిన బన్నీ వాసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments