Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతీ సెకనుకు ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్.. స్విగ్గీ ప్రకటన

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (18:13 IST)
హైదరాబాద్ బిర్యానీకి పెట్టింది పేరు. చికెన్ బిర్యానీ చాలామంది ఎంతో ఇష్టపడే ఆహారం. ప్రస్తుతం దీని విక్రయాలు కూడా రికార్డును సృష్టిస్తున్నాయి. ఎలాగంటే.. 2020లో ప్రతీ వెజ్ బిర్యానీకి, ఆరు చికెన్ బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్ 'స్విగ్గి ఈ మంగళవారం తన వార్షిక విశ్లేషణ వివరాలను వెల్లడించింది.
 
కరోనా మహమ్మారి కోరలు చాపిన గత కొద్ది నెలలుగా... వినియోగదారులు ఎక్కువగా కాంటాక్ట్‌లెస్ ఫుడ్ విధానానికి అలవాటుపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే... ప్రతీ సెకనుకు ఒకటి కంటే ఎక్కువ బిర్యానీలు ఆర్డర్లు అయినట్లుగా తెలిపింది. కాగా 2020 లో ఇంటి వంటకాలే అత్యంత ఫెర్రీ ఐటంగా నిలిచినట్లు వెల్లడించింది.  
 
స్విగ్గీకి కొత్తగా లాగిన్ అయిన మూడు లక్షలకు పైగా నూతన వినియోగదారులు తమ తొలి ఆహారంగా చికెన్ బిర్యానీని ఆర్డర్ చేశారు. ఇక లాక్‌డౌన్ అనంతరం 20 లక్షల పానీ పూరి ప్యాక్స్‌ను డెలివరీ అయ్యాయి. హెల్త్ ఫుడ్ ఐట్సెం పేరుతో స్విగ్గి హెల్త్‌ హబ్‌‌ను మొన్నటి ఆగస్టులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్విగ్గి హెల్త్‌హబ్‌‌లో ఆరోగ్యకరమైన ఆహారాల కోసం ఆర్డర్లు ఇవ్వడంలో 130 శాతం పెరుగుదల నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments