Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నెట్‌ను భలే వాడేస్తున్న భారతీయులు.. 2025 నాటికి..?

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (10:47 IST)
ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరగిపోతోంది. ముఖ్యంగా మనదేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోతోంది. భారతదేశంలో దాదాపు 145 కోట్ల మందిలో సగం మంది అంటే 75 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. 
 
ప్రస్తుతం భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 75 కోట్లు కాగా, 2025 నాటికి అది 90 కోట్లకు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. 
 
అధ్యయనం ప్రకారం, 36 కోట్ల మంది పట్టణ ప్రాంతాల నుండి, 39 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల నుండి ఇంటర్నెట్ వాడుతున్నారు. దీనిని బట్టి పట్టణ ప్రాంతాల ప్రజల కంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 
 
ప్రపంచ జనాభాలో 75 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు భారతీయులే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments