Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఊరిస్తున్న 5జీ నెట్‌వర్క్ సేవలు.. అందుబాటులోకి ఎప్పుడు?

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (12:27 IST)
భారత్‌లో 5జీ నెట్‌వర్క్ సేవలు ఊరిస్తూనే వున్నాయి. ఓ వైపు మార్కెట్‌లో 5జీ మొబైల్ ఫోన్లు కంపెనీలు విడుదల చేసేస్తున్నా..నెట్‌వర్క్ మాత్రం అందుబాటులో రావడం లేదు. మార్కెట్‌లో హ్యాండ్‌సెట్ల హడావిడి తప్ప నెట్‌వర్క్ సందడి కన్పించడం లేదు. 
 
వాస్తవానికి 2021 మే నెలలోనే కేంద్ర ప్రభుత్వం 5జీ ట్రయల్స్ కోసం వివిధ టెలికం కంపెనీలకు స్పెక్ట్రం కేటాయించింది. ట్రయల్స్ నిర్వహించేందుకు జియో, భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా , ఎంఎన్‌టిఎల్‌లు అనుమతి పొందాయి. 
 
నిర్దేశిత లక్ష్యం ప్రకారం నవంబర్ నెలలోగా ట్రయల్స్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే నిర్దేశిత సమయంలోగా ట్రయల్స్ పూర్తి కాలేదని.. మరో ఆరు నెలల గడువు ఇవ్వాల్సిందిగా టెల్కో కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. 
 
టెల్కో కంపెనీలు కోరిన విధంగా మరోసారి ట్రయల్స్ గడువు పెంచిచే ఇక 5జీ నెట్‌వర్క్ సేవలు వాణిజ్యపరంగా అందుబాటులో వచ్చేందుకు మరింత సమయం పట్టవచ్చు. అంటే 2022 ఏప్రిల్-జూన్ వరకూ నిరీక్షించాల్సి వస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

నా గోవిందా నాకే సొంతం విడాకులపై భార్య స్పందన

Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments