Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిఫ్‌కార్ట్‌లో దొంగలు పడ్డారు.. 150 ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను ఇలా కొట్టేశారు..

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (11:03 IST)
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్‌కార్ట్‌లో దొంగలు పడ్డారు. ఆన్‌లైన్ వాణిజ్యంలో పేరెన్నికగన్న ఫ్లిఫ్‌కార్ట్‌ సంస్థ వినియోగదారుల కోసం ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్లిఫ్‌కార్ట్‌‌లో మొబైళ్లు చోరీకి గురయ్యాయి. ఢిల్లీ శివారులోని అలీపూర్ హబ్‌లో 150 ఖరీదైన స్మార్ట్ ఫోన్లను దొంగలించారు. దీంతో ఫ్లిఫ్‌కార్ట్‌ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ నెల 19న అలీపూర్ హబ్ నుంచ్ బిలాస్‌పూర్‌లోని గోదాముకు తరలించేటప్పుడు ఈ ఫోన్లను కొట్టేశారని నిర్ధారించారు. ఈ చోరీలో ప్రమేయమున్న ముఠాకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
నిందితుల నుంచి 30 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అదుపులో తీసుకున్న వారిలో సంతోష్‌తో పాటు బ్రీజ్‌మోహన్‌, అఖిలేశ్‌, రంజిత్‌ అనే నలుగురు వున్నారు. వీరంతా పలు ట్రాన్స్ పోర్ట్ కంపెనీల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments