Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ.. షమీకి చీలమండ గాయం

సెల్వి
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (10:14 IST)
ఐపీఎల్ 2024 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పేస్ ఆటగాడు మహ్మద్ షమీ ఎడమ చీలమండ గాయం కారణంగా యూకేలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం షమీ ఐపీఎల్ 2024కు దూరమయ్యే అవకాశం వున్నట్లు సమాచారం. 
 
ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా మారిపోవడానికి తోడు షమీ ఈ టోర్నీలో ఆడకపోవడం గుజరాత్ టైటాన్స్‌కు దెబ్బేనని క్రీడా పండితులు అంటున్నారు. 
 
ప్రస్తుతం కొత్త కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ నాయకత్వంలో గుజరాత్ ఐపీఎల్ 2024లో బరిలోకి దిగనుంది. 2022లో 20 వికెట్లు, IPL 2023లో 28 వికెట్లతో జీటీ విజయంలో కీలక పాత్ర పోషించిన షమీని ఫ్యాన్స్ మిస్ అవుతారనే చెప్పాలి. 
 
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగం కాని 33 ఏళ్ల షమీ చివరిగా నవంబర్‌లో వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆడాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

డాక్టర్లు చేతులెత్తేశారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది!

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

పలు దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు : భారత్ - చైనాలపై ఎంతంటే?

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments