Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎస్కే కెప్టెన్సీ ఇక ధోనీకి కాదు.. కొత్త కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (16:16 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్సుకు బ్యాడ్ న్యూస్. ఐపీఎల్ 2024లో ధోనీకి చుక్కెదురైంది. ఐపీఎల్ 2024కి ముందు ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. 
 
దీంతో ధోనీ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఇక ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ధోనీ చెన్నైకి కెప్టెన్‌గా వున్న సంగతి తెలిసిందే. ధోనీ కెప్టెన్సీలో ఐదు సార్లు సీఎస్కే టైటిల్‌ గెలుచుకుంది. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మతో పాటు ధోనీ కెప్టెన్సీలో చెన్నై అత్యధికంగా టైటిల్ గెలుచుకుంది. 

ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ పోరు రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు చేపాక్ స్టేడియం వేదికగా మారింది. స్టార్ ప్లేయర్లకు కొదవలేని ఇరు జట్లు ఫేవరేట్‌గా రంగంలోకి దిగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

నా కుమార్తె చనిపోయింది... వరకట్న నగలు తిరిగి ఇచ్చేయండి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments