ధోనీ కంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో దిట్ట.. మహీ తప్పులు చేశాడు..

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (12:47 IST)
ఐపీఎల్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు ట్రోఫీని గెలుచుకుంది. కానీ విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను జట్టు కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సిరీస్‌లో ధోని కంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో మెరుగ్గా ఉన్నాడని భారత మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ అన్నాడు. 
 
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ టోర్నీ సిరీస్‌లో ధోని కంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో మెరుగ్గా ఉన్నాడు. రోహిత్ సారథ్యంలో ముంబై జట్టు ఒక్క పరుగు తేడాతో రెండుసార్లు ట్రోఫీని కైవసం చేసుకుంది. 
 
కెప్టెన్‌గా మైదానంలో కీలక సమయాల్లో ఓపిక పట్టకపోతే ఇంతటి విజయాన్ని సాధించడం సాధ్యం కాదు. ఇలాంటి పోటీలో ఒక్కోసారి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అయితే గత పదేళ్లలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో తప్పు చేయడం ఎప్పుడూ చూడలేదు.
 
అయితే ధోనీ కెప్టెన్సీలో తప్పులను చూడవచ్చు. కీలక సమయాల్లో పవన్ నేగి లాంటి అనుభవం లేని ఆటగాళ్లకు బౌలింగ్ అవకాశాలు ఇవ్వడం ద్వారా ధోనీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ మైదానంలో దానిని అమలు చేయడంలో రోహిత్ శర్మ దిట్ట... అంటూ పార్థివ్ పటేల్ వ్యాఖ్యానించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ పర్యటనలో ఝులక్ - టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైకాపా నేతలు

శ్మశానంలో దొంగలు పడ్డారు.. కపాలం ఎత్తుకెళ్ళారు...

TTD: టీటీడీలో ఇప్పటికీ నాకు నెట్‌వర్క్ వుంది- ధైర్యంగా చెప్పిన భూమన కరుణాకర్ రెడ్డి

దళిత ఐపీఎస్‌పై కులవివక్ష - వేధింపులు తాళలేక ఆత్మహత్య

పెద్ద కొడుకును బజారుకు పంపించి చిన్నకుమారుడు ఎందుటే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకున్న తల్లి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

మూడు డిఫరెంట్ కంటెంట్ తో సిద్దమైన నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల

Panjaram: వెన్నులో వణుకు పుట్టించేలా పంజరం ట్రైలర్

తర్వాతి కథనం
Show comments