Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషబ్‌ పంత్‌ను సొంతం చేసుకున్న లక్నో- ఐపీఎల్ చరిత్రలో ఆల్‌టైమ్ ధర

సెల్వి
ఆదివారం, 24 నవంబరు 2024 (19:20 IST)
Rishabh Pant
మెగా ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌ రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డు ధర పలికిన ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ చరిత్ర సృష్టించిన పది నిమిషాలకే రిషభ్ పంత్ చరిత్ర లిఖించాడు. 
 
వేలంలో తొలుత పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ.20.75 కోట్లు వెచ్చించడానికే సిద్ధమైంది. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ తమ మాజీ కెప్టెన్‌న తిరిగి తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించడానికి ఆర్‌టీఎమ్ కార్డ్‌ను ఉపయోగించింది. 
 
కానీ ఢిల్లీ పంత్ కోసం సాహిసించలేని మొత్తాన్ని లక్నో బిడ్ వేసి సొంతం చేసుకుంది. గతంలో ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డు ధర మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు- కేకేఆర్) ఉండేది. కాగా, శ్రేయస్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

తర్వాతి కథనం
Show comments