Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కుర్చి మడత పెట్టి"పై అశ్విన్ ప్రశంసలు.. మహేష్-శ్రీలీల ఇరగదీశారు..

సెల్వి
బుధవారం, 20 మార్చి 2024 (11:49 IST)
గుంటూరు కారం ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం అభిమానులను నిరాశపరిచింది. కానీ ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని "కుర్చి మడత పెట్టి" పాట పెద్ద హిట్‌ అయింది. శ్రీలీల, మహేష్‌ల డ్యాన్స్ వైరల్‌గా మారింది.
 
తాజాగా ఈ పాటపై భారత క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఈ పాట పెద్ద హిట్ అయ్యిందని, మహేష్-శ్రీలీల ఇద్దరూ బాగా డ్యాన్స్ చేశారని అశ్విన్ కొనియాడాడు. 
 
ఈ పాటను ఇంకా చూడని వారిని యూట్యూబ్‌లో చూడమని ప్రోత్సహించాడు. శ్రీలీల నృత్య నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ, మహేష్ బాబును అసాధారణమైన డ్యాన్సర్‌గా అభివర్ణించాడు.
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టుకు ఈ పాట ఊపందుకోవచ్చని అశ్విన్ సూచించాడు. అశ్విన్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల 100 టెస్టులు పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

ఎలెన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ.. నిరుద్యోలకు వరం.. టెస్లా నోటిఫికేషన్ జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

తర్వాతి కథనం
Show comments