Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కుర్చి మడత పెట్టి"పై అశ్విన్ ప్రశంసలు.. మహేష్-శ్రీలీల ఇరగదీశారు..

సెల్వి
బుధవారం, 20 మార్చి 2024 (11:49 IST)
గుంటూరు కారం ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం అభిమానులను నిరాశపరిచింది. కానీ ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని "కుర్చి మడత పెట్టి" పాట పెద్ద హిట్‌ అయింది. శ్రీలీల, మహేష్‌ల డ్యాన్స్ వైరల్‌గా మారింది.
 
తాజాగా ఈ పాటపై భారత క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఈ పాట పెద్ద హిట్ అయ్యిందని, మహేష్-శ్రీలీల ఇద్దరూ బాగా డ్యాన్స్ చేశారని అశ్విన్ కొనియాడాడు. 
 
ఈ పాటను ఇంకా చూడని వారిని యూట్యూబ్‌లో చూడమని ప్రోత్సహించాడు. శ్రీలీల నృత్య నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ, మహేష్ బాబును అసాధారణమైన డ్యాన్సర్‌గా అభివర్ణించాడు.
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టుకు ఈ పాట ఊపందుకోవచ్చని అశ్విన్ సూచించాడు. అశ్విన్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల 100 టెస్టులు పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

తర్వాతి కథనం
Show comments