Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ కింగ్స్ జస్ట్ మిస్, ఐపీఎల్ కప్ ఎగరేసుకెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఐవీఆర్
మంగళవారం, 3 జూన్ 2025 (23:47 IST)
కర్టెసి-ట్విట్టర్
ఐపీఎల్ 2025 సీజన్ ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచి కప్ కోసం తన 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించింది. మంగళవారం నాడు జరిగిన ఉత్కంఠ పోరులో ఇరు జట్లూ నువ్వా-నేనా అన్నట్లు పోటీపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థి జట్టు పంజాబ్ ముందు 190 పరుగులు వుంచింది.
 
ఆదిలో కాస్త తడబాటు పడినప్పటికీ ఆ తర్వాత బ్యాట్సమన్లు రాణించారు. చివరి ఓవర్లో శశాంక్ సింగ్ 22 పరుగులు సాధించాడు. మొదటి రెండు బంతులను కూడా అతడు సిక్సర్లుగా మలచి వుంటే ఫలితం మరోలా వుండేది. కేవలం 7 పరుగుల దూరం వద్ద పంజాబ్ ఆట ముగిసిపోయింది. మొత్తమ్మీద రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించి ఛాంపియన్లుగా నిలిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments