ఐపీఎల్‌కు క్రేజ్ తగ్గిపోయిందా..? ధోనీ.. రైనా డలైపోవడంతో ఫ్యాన్స్ డీలా పడిపోయారా?

Webdunia
శనివారం, 14 మే 2016 (15:28 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఎంత క్రేజుండేదో అందరికీ తెలిసిందే. ఐపీఎల్ ఫీవర్ గురించి క్రికెట్ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సినిమాలకీ ఐపీఎల్ సెగ గట్టిగానే తాకింది. థియేటర్లలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రదర్శించే స్థాయికి ఐపీఎల్‌ ఫీవర్‌ చేరుకుంది. అయితే ప్రస్తుతం ఐపీఎల్ జోష్ తగ్గిందని వార్తలొస్తున్నాయి. 
 
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లేకపోవడమో ఏమో కానీ ఐపీఎల్ 9వ సీజన్‌కు క్రేజ్ తగ్గిపోయింది. ఇక టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ ముందులా ఫామ్‌లో లేకపోవడం కూడా ఐపీఎల్‌కు మైనస్సైంది. సురేష్‌ రైనా డల్‌ అయిపోయాడు. ఇంకా చాలామంది చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్ళూ ఫేడయిపోయారు. దాంతో, క్రికెట్‌ అభిమానులు బాగా డీలా పడ్డారు. 
 
మొత్తానికి చెన్నై జట్టు ఔట్ కావడంతో ఐపీఎల్ కళ తప్పిందనే చెప్పాలి. ముంబై ఇండియన్స్‌ మంచి ఊపు మీదుంటే, కాస్తో కూస్తో ఐపీఎల్‌ 'కిక్కు' ఇచ్చేదేమోనని క్రీడా పండితుల అభిప్రాయం. వాస్తవానికి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ వెలుగు చూశాకనే పరిస్థితి తేడా కొట్టేసింది. దీంతో ఈసారి ఐపీఎల్‌కు క్రేజ్ బాగా తగ్గిపోయిందనే చెప్పాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambani Hospital: అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్.. ఎందుకు?

రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసు : కృష్ణలంక పీఎస్ హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటు

కేతన్‌ నుంచి కోటి రూపాయలు తీసుకున్న సియా.. ప్రియుడికి ఇచ్చిందట!

టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన సీబీఎస్ఈ

చెరువులో మృతదేహాలను తాళ్లతో బైకుకు కట్టి ఉంచారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durgha Tej: సంబరాల ఏటిగట్టు ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం, డిసెంబర్‌లో రిలీజ్

జీ5 స్ట్రీమింగ్ లో ఆస‌క్తిని పెంచుతోన్న వీరభద్రుని రహస్యం

Vijay Deverakonda: తొమ్మిదేళ్లలో మనం లైఫ్ లో ఎంతో మారిపోయాం : విజయ్ దేవరకొండ

Nabha Natesh: నాగబంధం షూటింగ్ లో చాలా నియమనిష్టలతో పని చేశాం :నభా నటేష్

ఒకరి మరణం ఆ వ్యక్తి కుటుంబానికి తీరని లోటు : కృషి తాపండా

తర్వాతి కథనం
Show comments