Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో మళ్లీ కరోనా వ్యాప్తి.. ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ అలెర్ట్

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (20:14 IST)
భారత్‌లో ఐపీఎల్ 2023 జరుగుతోంది. భారత్‌లో మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఐపీఎల్-16వ సీజన్ జరుగుతున్నందున బీసీసీఐ ఆటగాళ్లు, కోచ్‌లకు కరోనా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.  
 
గత 24 గంటల్లో, భారతదేశంలో 5335 మందికి కరోనా సోకింది. బీసీసీఐ-10 ఐపీఎల్ జట్లు, ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆటగాళ్లు, కోచ్‌లు మార్గదర్శకాలను పాటించాలని కూడా పేర్కొంది.
 
గత కొన్ని ఐపీఎల్ సీజన్‌లు బయో-బబుల్ మోడ్‌లో నిర్వహించడం చూశాం. ప్రస్తుతం అలాంటి కఠినమైన నియమాలను అనుసరించకపోయినా ముందస్తు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

Tenth class girl: పదో తరగతి అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

తర్వాతి కథనం
Show comments