Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో మళ్లీ కరోనా వ్యాప్తి.. ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ అలెర్ట్

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (20:14 IST)
భారత్‌లో ఐపీఎల్ 2023 జరుగుతోంది. భారత్‌లో మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఐపీఎల్-16వ సీజన్ జరుగుతున్నందున బీసీసీఐ ఆటగాళ్లు, కోచ్‌లకు కరోనా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.  
 
గత 24 గంటల్లో, భారతదేశంలో 5335 మందికి కరోనా సోకింది. బీసీసీఐ-10 ఐపీఎల్ జట్లు, ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆటగాళ్లు, కోచ్‌లు మార్గదర్శకాలను పాటించాలని కూడా పేర్కొంది.
 
గత కొన్ని ఐపీఎల్ సీజన్‌లు బయో-బబుల్ మోడ్‌లో నిర్వహించడం చూశాం. ప్రస్తుతం అలాంటి కఠినమైన నియమాలను అనుసరించకపోయినా ముందస్తు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Visakhapatnam Covid Case: విశాఖపట్నంలో కొత్త కరోనా వైరస్ కేసు- మహిళకు కరోనా పాజిటివ్

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments