Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో మళ్లీ కరోనా వ్యాప్తి.. ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ అలెర్ట్

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (20:14 IST)
భారత్‌లో ఐపీఎల్ 2023 జరుగుతోంది. భారత్‌లో మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఐపీఎల్-16వ సీజన్ జరుగుతున్నందున బీసీసీఐ ఆటగాళ్లు, కోచ్‌లకు కరోనా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.  
 
గత 24 గంటల్లో, భారతదేశంలో 5335 మందికి కరోనా సోకింది. బీసీసీఐ-10 ఐపీఎల్ జట్లు, ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆటగాళ్లు, కోచ్‌లు మార్గదర్శకాలను పాటించాలని కూడా పేర్కొంది.
 
గత కొన్ని ఐపీఎల్ సీజన్‌లు బయో-బబుల్ మోడ్‌లో నిర్వహించడం చూశాం. ప్రస్తుతం అలాంటి కఠినమైన నియమాలను అనుసరించకపోయినా ముందస్తు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే కోపంతో అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది

ప్రియుడిని పెళ్లాడేందుకు వెళ్లింది.. స్నేహితుడిని వివాహం చేసుకుని ఇంటికొచ్చింది..

చెన్నై మహానగరంలో పెరిగిపోతున్న అంతు చిక్కని జ్వరాలు

Pen Cap in Lung: ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్.. 26 ఏళ్ల తర్వాత తొలగించిన వైద్యులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

తర్వాతి కథనం
Show comments