గుజరాత్‌ టైటాన్స్‌‌పై ముంబై ఇండియన్స్‌ గెలుపు

Webdunia
శనివారం, 7 మే 2022 (09:34 IST)
MI_GT
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) ఉత్కంఠ పోరులో గుజరాత్‌ టైటాన్స్‌‌పై ముంబై ఇండియన్స్‌ విజయాన్ని అందుకుంది. చివరి ఓవర్లో గుజరాత్‌ విజయానికి 9 పరుగులు చేయాల్సిన సమయంలో ముంబై పేసర్‌ సామ్స్‌ అద్భుతం చేశాడు. అద్భుత బౌలింగ్‌తో ముంబైకు థ్రిల్లింగ్‌ విక్టరీ అందించాడు.
 
మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 177 పరుగులు చేసింది. ఇషాన్‌ 45, డేవిడ్‌ 44, రోహిత్‌ శర్మ 43 పరుగులతో రాణించారు. 178 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఓపెనర్లు సాహా, గిల్‌ తొలి వికెట్‌కు 106 పరుగుల ఫ్లయింగ్‌స్టార్ట్‌ ఇచ్చారు.
 
చివరి రోవర్‌ వరకు విజయం గుజరాత్‌దే అన్నట్లుగా మ్యాచ్‌ సాగింది. క్రీజ్‌లో ఫామ్‌లో ఉన్న మిల్లర్‌, తేవాటియా ఉన్నా సామ్స్‌ పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ముంబై విజయంలో కీ రోల్‌ పోషించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments