Webdunia - Bharat's app for daily news and videos

Install App

#IPLschedule: మార్చి 29న ముంబైలో పోటీలు ప్రారంభం.. చెన్నై వర్సెస్ ముంబై

Webdunia
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (11:10 IST)
#MIvsCSK
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 షెడ్యూల్‌ను విడుదలైంది. మార్చి 29న ముంబైలో ఈ పోటీలు ప్రారంభం అవుతాయి. మే17న ఆఖరి లీగ్ మ్యాచ్, మే 24న ఫైనల్ మ్యాచ్‌లు వుంటాయి. ఇక ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఒకే మ్యాచ్ జరిపేలా షెడ్యూల్‌ను ఖరారు చేయడంతో, మ్యాచ్‌లు జరిగే రోజుల సంఖ్య 44 నుంచి 50కి పెరిగింది.
 
రాజస్థాన్ రాయల్స్ మినహా మిగిలిన ఫ్రాంచైజీలు తమ సొంత వేదికలను కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి. హైదరాబాద్ సన్ రైజర్స్ విషయానికి వస్తే, ఉప్పల్ లో తొలి మ్యాచ్ ని ఏప్రిల్ 1వ తేదీన ఆడనున్న జట్టు, ఆపై 12, 16, 26, 30, మే నెలలో 5, 12 తేదీల్లో మ్యాచ్ లను ఆడనుంది. ఇతర ఫ్రాంచైజీల సొంత వేదికలపై ఏప్రిల్ 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో సన్ రైజర్స్ మ్యాచ్‌లు జరుగుతాయి.
 
ఇక, గత సీజన్ల కంటే ఈ ఏడాది అదనంగా ఆరు రోజులు క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే.. మొదటి మ్యాచ్ మార్చి 29న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల  మధ్య వాంఖడే స్టేడియంలో జరుగనుండగా ఫైనల్ కూడా అక్కడే నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments