ఐపీఎల్ 13వ సీజన్ దుబాయ్‌లో తప్పకుండా జరుగుతుందా? 100%?

Webdunia
ఆదివారం, 19 జులై 2020 (13:09 IST)
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వెంటాడుతూ వున్నప్పటికీ.. ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లోనూ ఐపీఎల్ 13వ సీజన్ లేకుండా ముగించబోమని ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కచ్చితంగా జరుగుతుందని తెలుస్తోంది. అయితే అక్టోబర్ వరకు భారత్‌లో పరిస్థితిని బట్టి బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. పరిస్థితి మెరుగు పడితే భారత్‌లోనే ఐపీఎల్ జరుగుతుంది. 
 
అలా కాకుంటే దుబాయ్‌లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. ఈ విషయంపై బీసీసీఐ చాలా స్పష్టతతో ఉంది. ఇక ఐపీఎల్ అక్టోబర్‌లో జరిగితే అప్పటికప్పుడు షెడ్యూల్ వేసుకోవడం కుదరదు కాబట్టి.. ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ఫిక్స్ చేసి పెట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే భారత్‌లో కుదరకపోతే టోర్నీ 100 శాతం దుబాయ్‌లోనే జరుగుతుందని తెలుస్తోంది.
 
మరోవైపు బీసీసీఐ పలు దేశవాళీ క్రికెట్ టోర్నీలను కూడా రద్దు చేసింది. డిసెంబర్ వరకు దేశవాళీ టోర్నీలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దేశంలో భిన్న ఏజ్ గ్రూపుల్లో మొత్తం 38 దేశవాళీ టీంలు పలు టోర్నీల్లో మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. కానీ ఇవన్నీ కరోనా కారణంగా రద్దు అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ప్రతి 50 కిమీకి ఒక పోర్టు నిర్మాణం : సీఎం చంద్రబాబు

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో కేవలం 47 శాతం పోలింగ్ మాత్రమే నమోదు

కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన యూఐడీఏఐ

ఢిల్లీ పేలుళ్ళ వెనుక రెసిడెంట్ డాక్టర్ - పోలీసుల అదుపులో ఫ్యామిలీ మెంబర్స్

ఎర్రకోట మెట్రో స్టేషన్ పేలుడు.. 12కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాందినీ గాయంతో కాలు నొప్పి ఉన్నా డాకూ మహారాజ్ లో పరుగెత్తే సీన్స్ చేసింది : బాబీ

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

తర్వాతి కథనం
Show comments