Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్దిక్ పాండ్యాను ఏకిపారేస్తున్న రోహిత్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

సెల్వి
మంగళవారం, 19 మార్చి 2024 (11:39 IST)
Hardik Pandya
ముంబై ఇండియన్స్ జట్టు సారథిగా హార్దిక్ పాండ్యాను ప్రకటించారు. అయితే కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులు కెప్టెన్సీ మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు. 
 
ఇప్పటికే ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను లక్షల మంది అన్‌ఫాలో చేశారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీగా బాధ్యతలు తీసుకున్నాక రోహిత్ శర్మ మాట్లాడలేదు. 
 
తన సారథ్యంలో ఆడేందుకు రోహిత్ శర్మకు ఎలాంటి ఇబ్బంది ఉండదు... అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాత్రం #RIPHARDIKPANDYA అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. 
 
కాగా మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుండగా.. 24న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ బరిలోకి దిగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

తర్వాతి కథనం
Show comments