Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ టైటాన్స్ Vs చెన్నై.. సుదర్శన్ సంచలన ఇన్నింగ్స్

Webdunia
సోమవారం, 29 మే 2023 (22:10 IST)
sudarsan
ఐపీఎల్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ టాప్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, తొలుత గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 214 పరుగులు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో యువ బ్యాట్స్ మన్ సాయి సుదర్శన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లోనే ఫిఫ్టీ నమోదు చేసిన సాయి సుదర్శన్ అక్కడ్నించి రాకెట్ వేగంతో 90ల్లోకి చేరుకున్నాడు. 
 
అతడి స్కోరులో 8 ఫోర్లు, 6 సిక్సులున్నాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఫీల్డింగ్ నాసిరకంగా ఉండడంతో గుజరాత్ కు ఈజీగా పరుగులు లభించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమ కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారు : వెంకయ్య నాయుడు

ప్రేమికుల రోజున బైకులపై స్టంట్లు చేయొద్దు.. సజ్జనార్ హితవు (Video)

ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ హిట్- ఇళ్ల నుంచే అన్నీ సేవలు

నేటి నుంచి ఆన్‌లైన్‌లో గ్రూపు-2 మెయిన్ హాల్ టిక్కెట్లు

COVID-19: కరోనా వైరస్‌ చైనా ల్యాబ్‌లో పుట్టిందా.. చైనా మళ్లీ ఏం చెప్పిందేంటంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి వయస్సు వచ్చింది, దెయ్యంకంటే మనుషులంటే భయం : విశ్వక్ సేన్

Kamal Hassan: మెగాస్టార్ చిరంజీవి కాదు.. రాజ్యసభకు కమల్ హాసన్?

ఫుల్ గడ్డంతో.. తండ్రిలాగే పంచె కట్టి సరికొత్త లుక్‌లో అకీరా నందన్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

తర్వాతి కథనం
Show comments