Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ టైటాన్స్ Vs చెన్నై.. సుదర్శన్ సంచలన ఇన్నింగ్స్

Webdunia
సోమవారం, 29 మే 2023 (22:10 IST)
sudarsan
ఐపీఎల్ ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ టాప్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, తొలుత గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 214 పరుగులు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లో యువ బ్యాట్స్ మన్ సాయి సుదర్శన్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లోనే ఫిఫ్టీ నమోదు చేసిన సాయి సుదర్శన్ అక్కడ్నించి రాకెట్ వేగంతో 90ల్లోకి చేరుకున్నాడు. 
 
అతడి స్కోరులో 8 ఫోర్లు, 6 సిక్సులున్నాయి. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఫీల్డింగ్ నాసిరకంగా ఉండడంతో గుజరాత్ కు ఈజీగా పరుగులు లభించాయి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments