Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయాలకు చికిత్స కోసం తీసుకెళితే ఐపీఎల్ ఆటగాళ్లకు కరోనా పట్టుకుంది

Webdunia
సోమవారం, 3 మే 2021 (13:34 IST)
ఐపీఎల్ అభిమానులకు షాకింగ్ వార్త. కోల్ కతా జట్టులో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కి కరోనా సోకింది. దీనితో ఈరోజు రాత్రికి జరగాల్సిన కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ వాయిదా పడనుంది.
 
వాస్తవానికి వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ గాయపడ్డారు. ఆ గాయాలకు చికిత్స చేయించేందుకు ఆసుపత్రిలో స్కానింగ్ కోసం తీసుకుని వెళ్లారు. వారికి అక్కడ కరోనావైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. కాగా దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

కమల్ హాసన్‌కు షాకిచ్చిన కర్నాటక హైకోర్టు.. సారీ చెప్పడానికి అంత నామోషీనా?

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

తర్వాతి కథనం
Show comments