Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయాలకు చికిత్స కోసం తీసుకెళితే ఐపీఎల్ ఆటగాళ్లకు కరోనా పట్టుకుంది

Webdunia
సోమవారం, 3 మే 2021 (13:34 IST)
ఐపీఎల్ అభిమానులకు షాకింగ్ వార్త. కోల్ కతా జట్టులో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కి కరోనా సోకింది. దీనితో ఈరోజు రాత్రికి జరగాల్సిన కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ వాయిదా పడనుంది.
 
వాస్తవానికి వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ గాయపడ్డారు. ఆ గాయాలకు చికిత్స చేయించేందుకు ఆసుపత్రిలో స్కానింగ్ కోసం తీసుకుని వెళ్లారు. వారికి అక్కడ కరోనావైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. కాగా దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

తర్వాతి కథనం
Show comments