Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ అభిమానులకు గుడ్ న్యూస్: వార్నర్ వచ్చేస్తున్నాడోచ్!

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (20:36 IST)
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ ‌19 నుంచి మొదలు కానున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో అంచె మ్యాచ్‌లకు తాను అందుబాటులోకి వస్తున్నట్టు డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించాడు. మంగళవారం ఆయన 'ఐ విల్‌ బి బ్యాక్‌.. అంటూ పోస్ట్ చేశాడు.
 
ఐపీఎల్‌ 2021 సీజన్‌ వాయిదా పడడానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం వార్నర్‌ను కెప్టెన్సీ, అలాగే జట్టు నుంచి తప్పించి కేన్‌ విలియమ్స్‌న్‌కు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. దాంతో అప్పుడు వార్నర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. జట్టుకు కప్ అందించిన అతన్ని ఎలా తొలగిస్తారు అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శించారు. 
 
అనంతరం ఐపీఎల్ వాయిదా పడింది. తర్వాత మళ్లీ రెండో అంచెలో మ్యాచ్ లో జరుగుతాయని తెలిసిన వార్నర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడడంపై అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ వార్నర్ క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో అభిమానులు ఆనందరం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ghibli Trends: గిబ్లి ట్రెండ్స్‌లో చేరిన నారా లోకేష్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Sunrise Beach in Bapatla: బాపట్ల సన్‌రైజ్ బీచ్ అభివృద్ధికి రూ.రూ.97.52 కోట్లు మంజూరు

Honour killing in Telangana: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.. తెలంగాణలో పరువు హత్య

మయన్మార్‌ను కుదిపేసిన భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటుతుందా?

డబ్బు కోసం వేధింపులు.. ఆ వీడియోలున్నాయని బెదిరించారు.. దంపతుల ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments