హైదరాబాద్‌ అభిమానులకు గుడ్ న్యూస్: వార్నర్ వచ్చేస్తున్నాడోచ్!

Webdunia
మంగళవారం, 10 ఆగస్టు 2021 (20:36 IST)
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ ‌19 నుంచి మొదలు కానున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో అంచె మ్యాచ్‌లకు తాను అందుబాటులోకి వస్తున్నట్టు డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించాడు. మంగళవారం ఆయన 'ఐ విల్‌ బి బ్యాక్‌.. అంటూ పోస్ట్ చేశాడు.
 
ఐపీఎల్‌ 2021 సీజన్‌ వాయిదా పడడానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం వార్నర్‌ను కెప్టెన్సీ, అలాగే జట్టు నుంచి తప్పించి కేన్‌ విలియమ్స్‌న్‌కు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. దాంతో అప్పుడు వార్నర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. జట్టుకు కప్ అందించిన అతన్ని ఎలా తొలగిస్తారు అంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శించారు. 
 
అనంతరం ఐపీఎల్ వాయిదా పడింది. తర్వాత మళ్లీ రెండో అంచెలో మ్యాచ్ లో జరుగుతాయని తెలిసిన వార్నర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడడంపై అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ వార్నర్ క్లారిటీ ఇచ్చేశాడు. దాంతో అభిమానులు ఆనందరం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తే ట్రంప్‌కు గుండెపోటు వస్తుంది : ఇరాన్

ఉద్యోగం రాదన్న ఆవేదనతో అమెరికాలో తెలుగు టెక్కీ ఆత్మహత్య

అస్సాం సీఎం భార్యపై అనుచిత వ్యాఖ్యలు : పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

విపక్షంలో ఉండేది వైకాపా కాదు.. గొడ్డలి పార్టీ : సీఎం చంద్రబాబు

మిర్యాలగూడ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన కారు, ఒకరు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rakul Preet Singh: నాకు ఆయనే అతిపెద్ద అండగా నిలిచారని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడి

Gayapadda Simham: ఐదుగురు దర్శకులు చేసిన గాయపడ్డ సింహం చిత్రం ఎలా వుందంటే.. గాయపడ్డ సింహం రివ్యూ

Jetly Review: సత్య, వెన్నెల కిశోర్ నటించిన జెట్లీ ఎలా వుందంటే.. జెట్లీ రివ్యూ

Getup Srinu: ఇంటర్వ్యూలో వేసిన ప్రశ్నకు గెటప్ శీను ఆవేశంగా కుర్చీని తన్ని వెళ్ళిపోయాడు

విమాన ప్రమాదంలో చనిపోతే.. నా చివరి చిత్రం మాత్రం ఆపొద్దు : అమీర్ ఖాన్

తర్వాతి కథనం
Show comments