Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌ చరిత్రలో ధోనీ కొత్త రికార్డ్.. ఏంటది?

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (09:46 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ఆదాయం పొందిన ఆటగాడిగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోని నిలిచాడు. ఈ లీగ్‌లో రెండు జట్లకు ఆడటం ద్వారానే ధోనీ రూ.137 కోట్లు ఆర్జించాడు. ఇది కేవలం జట్టుతో ఒప్పందంతో వచ్చిన ఆదాయమే. అందులో 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' లాంటి అవార్డుల ద్వారా వచ్చిన ఆదాయం కలవలేదు.
 
ఈ జాబితాలో బెంగళూరు కెప్టెన్‌ కోహ్లీని వెనక్కి నెట్టి రోహిత్‌ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్‌ ఇప్పటివరకూ రూ.131 కోట్లు ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక ఖరీదైన ఆటగాడిగా ఉన్న కోహ్లి మొత్తంగా రూ.126 కోట్లు అందుకున్నాడు. 
 
ఇకపోతే, 2008 ఆరంభ సీజన్‌లో ధోనీని సీఎస్కే రూ.6 కోట్లకు వేలంలో సొంతం చేసుకుంది. మూడేళ్లు రూ.6 కోట్ల చొప్పున తీసుకు ధోని.. 2011 నుంచి 2013 వరకు సీజన్‌కు దాదాపు రూ.8.2 కోట్ల చొప్పున అందుకున్నాడు. 2014, 15ల్లో సీఎస్కే తరపున.. 2016, 17ల్లో సీజన్‌కు రూ.12.5 కోట్ల చొప్పున తీసుకున్నాడు. 2018లో చెన్నై పునరాగమనం నుంచి మూడు సీజన్లకు రూ.15 కోట్లు చొప్పున తీసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

జ్యోతి అలాంటిదని తెలియదు... పాకిస్థాన్‌కు విహారయాత్రకు వెళ్లాను.. : ప్రియాంక సేనాపతి

Rain: రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు

Abu Saifullah: లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్‌ అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

తర్వాతి కథనం
Show comments