Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020 : సరికొత్త రికార్డు నెలకొల్పిన ముంబై - చెన్నై మ్యాచ్!

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (17:18 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2020 టోర్నీలో భాగంగా గత శనివారం రాత్రి అబుదాబీ వేదికగా ప్రారంభ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. 
 
అయితే, క్లోజ్‌డ్ డోర్స్ మధ్య జరిగిన టోర్నీలోని తొలి మ్యాచ్ రికార్డులకెక్కింది. 19న చెన్నై-ముంబై జట్ల మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో వీక్షించారట. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ సీజన్‌లోనూ ఆరంభ మ్యాచ్‌కు ఇంత వ్యూయర్‌షిప్ రాలేదట.
 
ఈ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 20 కోట్ల మంది వీక్షించినట్టు బీసీసీఐ కార్యదర్శి జే షా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు, ప్రపంచంలో మరే లీగ్‌కూ ఇంతటి ఆదరణ దక్కలేదని గుర్తుచేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

తర్వాతి కథనం
Show comments