Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తుగా ఓడిన చెన్నై... ఐపీఎల్ హిస్టరీలో తొలి ఆటగాడు మహీ! (Video)

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (09:39 IST)
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన కీలక మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లేఆఫ్ దశకు దూరమైంది. పైగా, ఆ జట్టుకు మిగిలిన నాలుగు మ్యాచ్‌లు నామమాత్రంగా మారాయి. ఇదిలావుంటే, జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. 
 
 


 
ఈ మ్యాచ్‌లో మహీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. చెన్నై తరపున ఆడుతున్న ధోనీ.. ఐపీఎల్‌ చరిత్రలో 4 వేల పరుగులు మార్క్‌ చేరుకున్నాడు. 2008 సీజన్‌ ఆరంభం నుంచి రెండేండ్లు మినహా ధోనీ చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒకే టీమ్‌ తరపున 4 వేల పరుగులు సాధించి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
అంతేకాకుండా, ఐపీఎల్‌లో ఇప్పటివరకు 200 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 4596కిపైగా పరుగులు పూర్తి చేశాడు. అందులో 23 అర్థశతకాలు ఉన్నాయి. లీగ్‌లో అత్యధిక స్కోరు 84. అలాగే, ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్‌ (197), రైనా (193), కార్తీక్‌ (191), కోహ్లీ (186) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

 

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments