Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ప్లేటులో తింటున్న కేదర్ జాదవ్-ధోనీ.. ధోనీకి తినిపిస్తూ.. (Viral Video)

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (11:08 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ, కేదర్ జాదవ్ ఒకే ప్లేటులో తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడింది. టాస్ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్‌ను ఎంపిక చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించింది.
 
చెన్నై జట్టు తరపున రైనా, జడేజా అద్భుతంగా రాణించారు. దీంతో 19.4 ఓవర్లలో ఐదు వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు డిన్నర్‌కు వెళ్లారు. ఆ సమయంలో ధోనీ, కేదర్ జాదవ్ ఒకే ప్లేటులో తిన్నారు. 
 
దీనికి సంబంధించిన వీడియోను కేదర్ జాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశాడు. ధోనీకి తినిపిస్తూ.. తాను తింటూ వున్న కేదర్ జాదర్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

తర్వాతి కథనం
Show comments