ఒకే ప్లేటులో తింటున్న కేదర్ జాదవ్-ధోనీ.. ధోనీకి తినిపిస్తూ.. (Viral Video)

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (11:08 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోనీ, కేదర్ జాదవ్ ఒకే ప్లేటులో తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్ మైదానంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడింది. టాస్ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్‌ను ఎంపిక చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించింది.
 
చెన్నై జట్టు తరపున రైనా, జడేజా అద్భుతంగా రాణించారు. దీంతో 19.4 ఓవర్లలో ఐదు వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు డిన్నర్‌కు వెళ్లారు. ఆ సమయంలో ధోనీ, కేదర్ జాదవ్ ఒకే ప్లేటులో తిన్నారు. 
 
దీనికి సంబంధించిన వీడియోను కేదర్ జాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశాడు. ధోనీకి తినిపిస్తూ.. తాను తింటూ వున్న కేదర్ జాదర్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments