Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2018 క్రష్ : స్టేడియంలో హల్‌చల్ చేస్తున్న ఆ యువతి ఎవరు?

ప్రపంచంలో అత్యంత ప్రజాధారణ పొందిన క్రీడగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పోటీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్వదేశంలో పదకొండో అంచె పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఐపీఎల్‌లోని పలు ఫ్రాంచైజీలకు సినీ సెలెబ్ర

Webdunia
మంగళవారం, 22 మే 2018 (18:20 IST)
ప్రపంచంలో అత్యంత ప్రజాధారణ పొందిన క్రీడగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పోటీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం స్వదేశంలో పదకొండో అంచె పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఐపీఎల్‌లోని పలు ఫ్రాంచైజీలకు సినీ సెలెబ్రిటీలతో పాటు.. బడా పారిశ్రామికవేత్తలు యజమానులుగా ఉన్నారు. మొత్తం పది జట్లు ఉండగా, అలాంటి వాటిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒకటి. ఈ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యం వహిస్తున్నాడు.
 
ఈ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అలాంటి వారిలో చెన్నై సూపర్ కింగ్స్‌లో ప్రధాన బౌలర్‌గా దీపక్ చాహర్ సోదరి మల్తి చాహర్ ఒకరు. ఈమె ఆమాంతం చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు... ధోనీ వీరాభిమానిగా మారిపోయింది. ఈమె సీఎస్కే మ్యాచ్‌లకు క్రమం తప్పకుండా హాజరవుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

 
 

I received so many messages and love ☺️ thank you all...keep loving and supporting

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

తర్వాతి కథనం
Show comments