ఐపీఎల్ 2018 : ప్లేఆఫ్ మ్యాజిక్... 8 జట్ల మధ్య గట్టిపోటి

స్వదేశంలో గతకొన్ని రోజులుగా సందడి చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో దశ (ఐపీఎల్ 2018) పోటీలు ఇపుడు ముఖ్య ఘట్టానికి చేరుకోనున్నాయి. మొత్తం 8 జట్లు ప్లేఆఫ్ దశలోకి నాలుగు జట్లు మాత్రమే అర్హత సాధించ

Webdunia
మంగళవారం, 8 మే 2018 (12:33 IST)
స్వదేశంలో గతకొన్ని రోజులుగా సందడి చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో దశ (ఐపీఎల్ 2018) పోటీలు ఇపుడు ముఖ్య ఘట్టానికి చేరుకోనున్నాయి. మొత్తం 8 జట్లు ప్లేఆఫ్ దశలోకి నాలుగు జట్లు మాత్రమే అర్హత సాధించనున్నాయి. ఇందులో టాప్-4 స్థానాలను కైవసం చేసుకునేందుకు అన్ని జట్లూ పోటీపడుతున్నాయి. అందువల్ల మిగిలిన మ్యాచ్‌లలో గెలుపొందేందుకు తమ శక్తియుక్తులను ప్రదర్శించనున్నాయి.
 
ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో ఒక్క పంజాబ్, రాజస్థాన్ జట్లు మినహా మిగిలిన జట్లన్నీ పదేసి మ్యాచ్‌లను ఆడాయి. వీటిలో హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్, కోల్‌కతా జట్లు వరుసగా టాప్-4 స్థానాల్లో ఉన్నాయి. ముంబై, బెంగుళూరు, ఢిల్లీ, రాజస్థాన్ జట్లు పాయింట్ల పరంగానేకాకుండా, నెట్ రన్‌రేట్ పరంగా కూడా తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
 
అయితే, ఐపీఎల్ కప్‌ను రెండుసార్లు ఎగరేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్లు, రన్‌రేట్ పరంగా కూడా రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు మొత్తం 10 మ్యాచ్‌లు ఆడి... మూడు మ్యాచ్‌లలో ఓడి, ఏడు మ్యాచ్‌లలో గెలుపొంది 14 పాయింట్లతో ఉంది. ఇక సన్‌రైజరస్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ రెండు జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించగా, మిగిలిన రెండు స్థానాలకు పంజాబ్, కోల్‌కతా, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ, రాజస్థాన్ జట్లు పోటీపడుతున్నాయి. వీటిలో పంజాబ్, కోల్‌కతా జట్లకే అధిక అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

యూఎస్-ఇరాన్ యుద్ధం తాత్కాలిక విరమణ ఒప్పందంపై సంతకం పెట్టకుండా లేచెళ్లిపోయిన ట్రంప్, ఏం జరుగుతుంది?

ఇష్టపూర్వకంగా చేసే సె.. క్స్ వర్క్ నేరంకాదు.. కేసులు పెట్టొద్దు : సుప్రీంకోర్టు

క్రైమ్ షోలు చూసి నలుగురిని హత్య చేసి కారులో సజీవదహనం చేసిన కుమారుడు - సహకరించిన తల్లీచెల్లి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments